ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే నిజమైన స్వతంత్రం అన్నారు. కానీ ఈ రోజు ఆడవాళ్లు ఇంట్లో ఉన్న రక్షణ లేకుండా పోయింది .
ఉత్తప్రదేశ్ లో గర్భిణీ తో ఉన్న ఒక మహిళా పై ఒక కిరాతకుడు అర్ధరాత్రి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డ్డాడు. చప్పుడు కేకలు వినబడటంతో అత్తా లేచిచూసి హతాశురాలైంది. వెంటనే ధైర్యం తెచ్చుకుని కేకలు వేసి ఆ కీచకుడి ని గట్టిగ పట్టుకోండి.స్థానికలు వచ్చేటప్పటికి ఆ ఆగంతుకుడు ఈమెని నెట్టేసి పారిపోయాడు.
మహారాజగంజ్ జిల్లా పానీయారా గ్రామానికి చెందిన మహిళా పై అర్ధరాత్రి గోడదూకి మహిళా మెడపై కట్టి పెట్టి అత్యాచారానికి వడిగట్టాడు ఆ కామాందుడు కడుపుతో ఉన్న కోడలి పై ఆఘాయిత్యాన్ని చుసిన అత్తా అప్రమత్తమై కేకలు వేయడంతో అతను ఆమెని నెట్టేసి పారిపోయాడు. పొరుగింటి వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు
కోడలిపై అత్యాచార ప్రయత్నం -- అర్ధరాత్రి అత్తా చూసేసరికీ !
Reviewed by Manam Telugu Vaaram
on
2:40 PM
Rating:
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know