అన్ని తెలుగు వార్తల సమాహారం

బాలికకు పరీక్షలు చేసిన డాక్టర్స్ షాక్ !


 అనారోగ్యం తో ఉన్న కొమరోలు కు చెందిన 14 ఏళ్ళ బాలికను పరీక్షలు చేసిన డాక్టర్స్ షాక్ 


వివరాల్లోకి వెళితేయ్ 14 ఏళ్ళ కొమరోలు కు చెందిన బాలిక కొరోనా కారణంగా ఇంటిదగ్గర ఉంటుంది.కొన్నిరోజులుగా అనారోగ్యం తో ఉండటం తో బాలిక తల్లి తండ్రులు ఆమెని ఆస్పత్రి కి తీసుకువెళ్లారు. పరిక్షాలు చేసిన డాక్టర్స్ ఆ బాలిక గర్భవతి అయితే అబార్షన్ జరిగింది  అని చెప్పారు. అది విన్న తల్లితండ్రులు నిర్గాంత పోయారు.

బాలిక ను నిలదీయగా అదే గ్రామానికి చెందిన కాశీరావు అనే వ్యక్తి మరొక మహిళా ద్వారా ఆ బాలికను ట్రాప్ చేసి లైంగిక దాడి కి పాల్పడ్డాడు. అదే క్రమం లో ఆ బాలిక గర్భం దాల్చింది.


ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి బయపడి అదే ఊరికి చెందిన RMP డాక్టర్ సుభాని సహాయంతో ఆ పిల్ల కు ఆబార్షన్ చేయించారు.

బాలిక తల్లితండ్రులు ఎస్పీ కి పిర్యాదు చేశారు.నిందితులు తమను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు అని తండ్రి ఆరోపించారు. జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలి అంటూ డిఎస్పీ ని ఆదేశించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 

బాలికకు పరీక్షలు చేసిన డాక్టర్స్ షాక్ ! బాలికకు పరీక్షలు  చేసిన డాక్టర్స్ షాక్ ! Reviewed by Manam Telugu Vaaram on 2:19 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.