అన్ని తెలుగు వార్తల సమాహారం

నేడు జగనన్న పల్లెవెలుగు ప్రారంభం

 జగనన్న పల్లె వెలుగు పేరుతో గ్రామ పంచాయతీల్లో చేపట్టే కార్యక్రమాన్ని బుధవారం ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం మంత్రి సుచరిత ప్రారంభించనున్నారు. జడ్పీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. 




నేడు జగనన్న పల్లెవెలుగు ప్రారంభం నేడు జగనన్న పల్లెవెలుగు ప్రారంభం Reviewed by Manam Telugu Vaaram on 11:45 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.