అన్ని తెలుగు వార్తల సమాహారం

జవాన్లు కాల్పుల్లో మరణిస్తే అమరులు అయిపోతారా ! రచయిత్రి శిఖాశర్మ సంచలన వ్యాఖ్యలు




 గౌహతి : సోషల్ మీడియాలో అమరవీరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రఖ్యాత రచయిత సిఖా శర్మను డిస్పూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.


ఫేస్‌బుక్ పోస్టుపై దేశద్రోహం, ఇతర నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 48 ఏళ్ల అస్సామీ రచయిత సిఖా శర్మను గువహతి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గౌహతికి చెందిన రచయిత "అమరవీరులకు అగౌరవం కలిగించారని మరియు సోషల్ మీడియాలో అమరవీరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ‌లో ఇటీవల మావోయిస్టుల దాడిలో 22 మంది సిబ్బంది మరణించిన జవాన్లను " కాల్పుల్లో మరణిస్తే అమరులు అయిపోతారా !" అని వాక్యాలు చేశారు 

జవాన్లు కాల్పుల్లో మరణిస్తే అమరులు అయిపోతారా ! రచయిత్రి శిఖాశర్మ సంచలన వ్యాఖ్యలు జవాన్లు కాల్పుల్లో మరణిస్తే అమరులు అయిపోతారా ! రచయిత్రి శిఖాశర్మ సంచలన వ్యాఖ్యలు Reviewed by Manam Telugu Vaaram on 4:41 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.